by Suryaa Desk | Sat, Jul 13, 2024, 11:47 AM
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ ఛైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నగరి ప్రీతంను దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర టూరిజం ఛైర్మన్ బాధ్య తలు స్వీకరించిన పటేల్ రమేష్ రెడ్డిని హైదరాబాద్లో కలిశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కో-ఆర్డినేటర్ అమర్, మిరుదొడ్డి మండల అధ్యక్షుడు మధ్యల రాజేశం ఉన్నారు.