by Suryaa Desk | Thu, Sep 26, 2024, 03:41 PM
పటాన్చెరులో తెలంగాణ రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పటాన్చెరు ఎమ్మెల్యే, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ప్రధానంగా ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి రేషన్ డీలర్ కు 5వేల, గౌరవ వేతనం, క్వింటాలుకు 300 రూపాయల కమిషన్ అందించేలా కృషి చేస్తామన్నారు.