|
|
by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:07 PM
జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వికలాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఇతగొని శేఖర్ గౌడ్ రాష్ట్ర రైతాంగానికి సోమవారం రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి రూ. 500 బోనస్ కల్పించిందని, రైతులకు 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుందన్నారు.