![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 04:38 PM
రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్నబియ్యము పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మిర్యాలగూడ మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో గ్రామ కార్యదర్శి శైలజ పౌర సరఫరా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీద మధ్యతరగతి వారికి అందించే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.