|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 03:13 PM
దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని అన్నారు, రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామన్నారు, సన్నాలు పండించిన రైతులకు మద్దతు ధర తోపాటు రూ. 500 బోనస్ వస్తుందని అన్నారు.