|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 04:03 PM
ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం తో తన భార్యపై ఇంట్లోనే ట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రాజాపూర్ లో చోటుచేసుకుంది. బాబయ్య అనే వ్యక్తి ఓ మహిళను ఇంట్లోనే పెట్రోల్ పోసి తగలబెట్టాడు.
స్థానికులు ఫిర్యాదు మేరకు నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, హత్యకు గురైన మహిళ ఎవరు.. ఎందుకు హత్య చేశారనేదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.