![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 02:48 PM
ఈనెల 2న ఒడిస్సాకు చెందిన ఓ వ్యక్తి భార్య పిల్లలతో కలిసి రక్సెల్- సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లో వెళ్తుండగా.. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో వాష్ రూమ్ కి వెళ్ళిన మైనర్ బాలికను బంధించి లైంగికంగా వేధించిన కామాంధుడు . అనంతరం సెల్ఫోస్లో వీడియో చిత్రీకరించిన నిందితుడు. ఆ తర్వాత వదిలిపెట్టడంతో అసలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన మైనర్ బాలిక. సదరు నిందితుడిని పట్టుకొని పరిశీలించగా బయటపడ్డ వీడియోలు. దీంతో రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ 139 కు ఫోన్ చేసి విషయం చెప్పిన బాధిత మైనర్ బాలిక. గురువారం ఉదయం సికింద్రాబాద్కు చేరుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేసిన మైనర్ బాలిక తండ్రిఈ ఘటన కెల్జార్ స్టేషన్ దాటుతున్న సమయంలో జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్న తండ్రి . తండ్రి ఫిర్యాదుతో ఫోక్సోతో పాటు పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసిన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు