|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 02:29 PM
ధరణి కారణంగా ఇన్నాళ్లు రైతు ఎదుర్కొంటున్న సమస్యలు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం అవుతాయని కలెక్టర్ విజయేందిరబోయి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.
నారాయణపేట నియోజకవర్గ పరిధిలోని కోయిలకొండ మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. రైతులు వరి భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి భూ భారతి కొత్తం చట్టం, నిబంధనలు తేవడం జరిగిందని అన్నారు.