|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 11:30 AM
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా 55 మంది లబ్ధిదారులకు (CMRF) ద్వారా మంజూరైన 24,16,000/- ఇరవై నాలుగు లక్షల పదహారు వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను గౌరవ కార్పొరేటర్లు శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు, శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గార్ల తో కలిసి బాధిత కుటుంబాలకి అందచేసిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ .