![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 03:07 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులు లేరా.
అధిష్టానానికి బీజేపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు కనబడలేదా..? అని ప్రశ్నించారు. మీకు గులాం గిరి చేసే వాళ్లకి మాత్రమే టికెట్లు ఇస్తారు.. మిగతావాళ్లని పక్కన పెడుతున్నారని విమర్శించారు.