![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 03:59 PM
తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్గా సీతాదయాకర్రెడ్డి నియమితులయ్యారు. ఛైర్పర్స్తోపాటు ఆరుగురు సభ్యులను సర్కార్ నియమించింది.
కంచర్ల వందనగౌడ్, బి. అపర్ణ, మర్రిపల్లి చందన, గోగుల సరిత, ప్రేమలతా అగర్వాల్, బి. వచన్కుమార్ కమిషన్ సభ్యులుగా ఉండనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.