తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు: స్మితా సబర్వాల్
Tue, Apr 08, 2025, 09:11 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 03:07 PM
సూర్యాపేట జిల్లా కోదాడ పీఎస్ వద్ద శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు దగ్ధం అయినట్లు అధికారులు వెల్లడించారు.
గుర్తు తెలియని వ్యక్తులు చెత్తను కాల్చేందుకు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వారు వెల్లడించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.