![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 09:07 PM
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ అధ్యక్షుడు దాసరి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిందన్నారు.