దుర్గం చెరువు ఎఫ్టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్ రెడ్డి పిటిషన్
Fri, Sep 20, 2024, 07:59 PM
by Suryaa Desk | Thu, Sep 05, 2024, 03:46 PM
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వవిప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని గురువారం ప్రారంభించారు. మేడారం, పత్తిపాకలో జ్వరాలతో బాధపడుతున్న విషయం తెలిసిన వెంటనే గ్రామంలో పర్యటించి కలెక్టర్, వైద్యాధికారులతో మాట్లాడి హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.