బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 11:33 AM
నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, పారిశ్రామిక సంస్థలు, రైస్ మిల్లర్లు, వాణిజ్య బ్యాంకులు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద అవసరమైన రంగాలలో జిల్లా అభివృద్ధికి క్రమ పద్ధతిలో సహకరించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి CSR కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నల్గొండ అతిపెద్ద జిల్లా అని, అనేకమంది నిరుపేదలకు వివిధ రంగాలలో సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ సహకారం ద్వారా జిల్లాలోని వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వాలని ఆయన సూచించారు.