by Suryaa Desk | Sun, Jul 14, 2024, 02:14 PM
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ ను ఆదివారం కరీంనగర్ లోని ఆయన నివాసంలో బాసర మండల బీజేపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సరస్వతి అమ్మవారి చిత్రపటం, అమ్మవారు ప్రసాదాన్ని అందజేశారు. నెల రోజుల్లో అమ్మవారి దర్శనానికి వస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్నాల సాయినాథ్ పటేల్, నితిన్ మేకల, బన్నీ, గణేష్ చహ్వాన్ తదితరులు పాల్గొన్నారు.