కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోదండరాం స్పష్టీకరణ
Mon, Jan 26, 2026, 07:26 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:07 PM
TG: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి వద్ద కాకతీయ కాలువలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మూడు రోజుల క్రితం వేర్వేరు చోట్ల కాలువలో గల్లంతైన ఈ యువకుల మృతదేహాలు నేడు కాలువలో తేలాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.