"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 02:44 PM
మధ్యప్రదేశ్ లోని ఇండోర్స్ లో ఈనెల 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి వాటర్ పోలో పోటీలకు కరీంనగర్ జిల్లా నుండి కంకణాల శ్రీవరు ఎంపికయ్యారు.ఇటీవల సికింద్రాబాద్ లో జరిగిన రాష్ట్రస్థాయి వాటర్ పోలో పోటీల్లో రాణించిన కంకణాల శ్రీవరు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా నగర మేయర్ యాదగిరి సునీల్ రావు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కంకణాల శ్రీవరు ను శాలువాతో సత్కరించి అభినందించినారు.