"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 03:21 PM
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మరొక బీసీ హాస్టల్ భవనంను ఏర్పాటు చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సురేష్ అన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న హాస్టల్లో కనీస వసతులు కల్పించాలన్నారు. అలాగే ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి హాస్టల్లో సీటు కేటాయించాలని జిల్లా అదనపు కలెక్టర్ కు గురువారం వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నరేష్, గణేష్, నరేష్, అనిల్, పవన్ తదితరులు పాల్గొన్నారు.