"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 03:26 PM
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బుధవారం సైబర్ జాగృతి దివాస్ సందర్భంగా సైబర్ క్రైమ్ పైన ప్రయాణికులకు అవగాహన కల్పించినట్లు పిట్లం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సాయ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి తమ బ్యాంకు అకౌంట్లను నంబర్ లను అడిగినచో తెలుపవద్దని ప్రజలకు సూచించారు.