![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 03:24 PM
బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రి నుండి బుధవారం తమ సమస్యల పరిష్కారం కొరకు ఎఐటియుసి ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పిలుపుమేరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కార్యాలయం ముందు ధర్నాకు వెళ్తున్నట్లు జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటిసి జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు, రేణుక, జైల్ సింగ్, సురేఖ, రజియా బేగం, కాశీరాం, గంగారాం, రాజు, సంగీత, పోశవ్వ తదితరులు తరలి వెళ్లారు.