"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 03:29 PM
బిఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. జోగులాంబ గద్వాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో ఈ నెల 6న లేదా 9న చేరుతున్నట్లు శుక్రవారం అనుచరులతో వెల్లడించారు. ఆయన చేరికను గద్వాల జడ్పీ ఛైర్ పర్సన్ సరిత తిరుపతయ్య సహా స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో తనను కలిసిన సరితకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే బండ్ల చేరిక లాంచనమే.