"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 03:27 PM
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న బిజేపి, బిజెవైఏం నాయకులను శుక్రవారం మరికల్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. నాయకులు నరేష్ గౌడ్ మాట్లాడుతూ. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు భృతి చెల్లించాలని, గ్రూప్స్ 2, 3 లో ఉద్యోగాలు పెంచాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ ప్రకటించి 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు.