![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 11:51 AM
మెదక్ కలెక్టరేట్ కార్యాలయం నందు మంగళవారం జరిగిన చివరి జడ్పీ సమావేశంలో జిల్లా ప్రతినిధులు అధికారులు పాల్గొని ఐదేళ్లలో వారు తమ సేవలకు గాను జడ్పీ చైర్మన్ దంపతులకు ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు జిల్లా నాయకులు సన్మానం చేసి సత్కరించారు. ఇలాగే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను అధికారులు దృష్టికి తీసుకొని వెళ్లాలని అన్నారు.