![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 03:18 PM
ప్రజల ఆకాంక్ష మేరకు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం సత్తుపల్లిలో నిర్వహించిన వనమహోత్సవం సభలో ఆయన పాల్గొని మొక్కలు నాటి మాట్లాడారు. అనంతరం మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే డా. రాగమయితో కలిసి పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.