"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 04:00 PM
రోడ్డుపై ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా, మహబూబ్ నగర్ చౌరస్తాలో శుక్రవారం ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి సెల్ ఫోన్ మాట్లాడుతూ, డ్రైవింగ్ చేస్తూ డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది చెప్పిన వినిపించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యక్తి వివరాలను కల్వకుర్తి సీఐకి పంపించడంతో వారికి చలాన్లు విధించారు.