"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 04:00 PM
ఉమామహేశ్వర స్వామి, అచ్చంపేటలోనీ రంగాపూర్ హజ్రత్ సయ్యద్ నిరంజన్ షావలి దర్గాను రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సంబంధిత ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.