ఎల్బీ నగర్ టూ హయత్నగర్ మెట్రో.. 7 కి.మీ. ఆరు స్టేషన్లు.. డీపీఆర్ సిద్ధం
Fri, Jul 12, 2024, 09:09 PM
![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 03:57 PM
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకు 6000 పెన్షన్ తో పాటు పురుష వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, 2016 వికలాంగుల రక్షణ చట్టం అమలు చేస్తామని ఇప్పటి వరకు చేయడం లేదని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కోట్ల గౌతం ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని ఆర్డీవోకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.