"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 04:03 PM
కల్వకుర్తి పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంగించి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న వాహన దారులకు కల్వకుర్తి పోలీసులు జరిమాన విధించారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చౌరస్తా లో ట్రాఫిక్ ఉల్లంగించి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నట్టి వ్యక్తులకు ఎస్. ఐ మాధవ్ రెడ్డి 1000/- ఒక వెయ్యి రూపాయలు ఫైన్ విధించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయవద్దని ప్రయాణికులకు సూచించారు.