"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 04:06 PM
రాజంపేట మండల ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని మండల ప్రతేక అధికారి రోహిత్ రెడ్డి గురువారం తెలిపారు. రాష్టంలో ఎంపిటిసి, జడ్పీటీసీల పదవికాలం ముగియడంతో ప్రభుత్వం మండలాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం దిశగా పని చేస్తానని అన్నారు. అనంతరం అధికారులతో సమావేశమై సమస్యలపై చర్చించారు.