"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 04:08 PM
భిక్నూర్ మండల ఎంపీపీ కార్యాలయంలో ప్రోటోకాల్ ఉండదా అంటూ బిజెపి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల అధికారులు, ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ బిజెపి నాయకులు కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిజెపి నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే కెవిఆర్ ఫోటో ఎందుకు పెట్టడం లేదని వారు ప్రశ్నించారు.