"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 04:39 PM
భిక్కనూరు మండల ప్రత్యేక అధికారిగా రజిత గురువారం పదవీ బాధ్యతలు తీసుకున్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ, అధికారులందరూ అంకితభావంతో పని చేయాలని చెప్పారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కలిసికట్టుగా గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. మండల అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ తదితరులున్నారు.