"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 04:41 PM
ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశానుసారంగా కాంగ్రెస్ పార్టీ నుండి బీఫామ్ ఫారం పొంది తనను దోమకొండ మండల ప్రజలు జెడ్పిటిసి సభ్యుడిగా గెలుపొందిస్తే తాను బాధ్యతగా అభివృద్ధి పనులలో భాగస్వామ్యం అయినానని దోమకొండ జడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో వీడ్కోలు సమావేశంలో పాల్గొని మాట్లాడారు.