"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 04:45 PM
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామం నుండి మాణిక ప్రభు భజన మండలి భక్తులు శుక్రవారం తిరుపతికి బయలుదేరారు. ఆదివారం తిరుమలలో రెండు గంటల పాటు భజన కార్యక్రమం నిర్వహిస్తారు. గత ఆరు సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మాణిక ప్రభు భజన మండలి కోనాపూర్ గ్రామం వారికి ఆహ్వానిస్తారు. వీరిలో శ్రీనివాస్ చారి, సాయి క్రిష్ణ, నారాయణ, వీరభద్రప్ప, మోతిలాల్, రాజారాం, నరేష్ తదితరులు ఉన్నారు.