"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 04:48 PM
గొల్లపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చెవుల మద్ది రమేష్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి మాదిగ పల్లెలో జెండా ఆవిష్కరణ నిర్వహించాలని, ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కేంద్ర ప్రభుత్వం ద్వారా కల నెరబోతుందని పిలుపునిచ్చారు.