![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 11:58 AM
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంగంపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ స్కూల్ బ్యాగ్స్ నోట్ బుక్స్ స్టేషనరీ సామాగ్రిని ఉపాధ్యాయులు బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.