"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 10:46 AM
మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన యువజన నాయకుడు గడ్డం లక్ష్మీనారాయణ యాదవ్ ను బీసీ యువజన సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షులుగా శుక్రవారం బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అందజేశారు. ఈ సందర్భంగా గడ్డం లక్ష్మీనారాయణ యాదవ్ మాట్లాడుతూ యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తానన్నారు.