"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 11:36 AM
సంక్షేమ వసతి గృహాల విద్యార్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే. జెండగే ఆదేశించారు. శుక్రవారం ఆయన రామన్నపేట మండలం జనంపల్లి రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ప్రిన్సిపాల్ ఎస్. రాజాను సిబ్బంది గురించి అడిగి అటెండెన్స్ రిజిష్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థినిలతో కలిసి భోజనం చేసినారు.