ఎల్బీ నగర్ టూ హయత్నగర్ మెట్రో.. 7 కి.మీ. ఆరు స్టేషన్లు.. డీపీఆర్ సిద్ధం
Fri, Jul 12, 2024, 09:09 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 11:36 AM
జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా శుక్రవారం జిల్లా కలెక్టర్ హనుమంత్ కే. జండగే బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గం పదవీకాలం పూర్తి కావడంతో జిల్లా కలెక్టర్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన దృష్ట్యా ఆయన బాధ్యతలు చేపట్టారు.