"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 11:55 AM
సింగరేణి బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణను ఆపాలని ఏఐటీయూసీ, సీఐటీయూ నేతలు ఆంజనేయులు, నరసింహ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. మోదీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను ఆదాని, అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు అంటగట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అలా జరిగితే సహించేది లేదని కార్మికుల పక్షాన పోరాడుతామన్నారు