"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 10:28 AM
దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఇటీవల పదోన్నతి మరియు బదిలీలపై వెళ్లిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు హాచ్ఎం వెంకటేశ్వర్లు పదోన్నతి, బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత నిబద్దతో పనిచేస్తూ విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాలఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.