"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 11:40 AM
పదవి కాలం ముగిసిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు మునగాల ఎంపీపీ బిందు, నరేందర్ రెడ్డి , వైస్ ఎంపీపీ బుచ్చిబాబు, ఎంపిటీ సీ, లతో పాటు మాజీ సర్పంచ్ లకు మునగాల ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో దీన్ దయాల్, మునగాల తహసీదారు ఆంజనేయులు మాజీ ప్రజా ప్రతినిధుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ భూపాల్ రెడ్డి, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.