"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 11:41 AM
జన్ సంఘ్ వ్యవస్తాపకులు దివంగత డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి నుండి జయంతి వరకు వారం రోజుల పాటు జరుపుకునే కార్యక్రమం సందర్భంగా నాచారం ట్రక్ పార్క్ అసోసియేషన్ ప్రాంతంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పోతగాని గోపాల్ గౌడ్, లక్ష్మా రెడ్డి, అశోక్ రెడ్డి, బాలకృష్ణ రెడ్డి, ట్రక్ ఓనర్స్, డ్రైవర్లు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.