"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 11:45 AM
యాదాద్రి పుణ్యక్షేతానికి భక్తుల రాక పెరిగిందని, ఆదాయమూ అదేస్థాయిలో వస్తుందని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో భాస్కరరావు తెలిపారు. ఈ ఏడాది జూన్ లో దేవస్థానంలోని వివిధ విభాగాల ద్వారా రూ 23. 91కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. గత ఏడాది ఇదే జోన్ లో వచ్చిన రూ 16. 36 కోట్లు పోలిస్తే ఇది రూ7. 55కోట్లు అధికమని ఈవో గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.