![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 03:30 PM
విద్యుత్ అధికారులకు ఎంతో రుణపడి ఉంటానని సహా చట్టం ప్రతినిధి గంగల రవీందర్ అన్నారు. బుధవారం భిక్నూర్ మండల కేంద్రంలోని గిద్ద దళితవాడకు వెళ్లే దారిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించడం పట్ల ఆయన అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి సమస్యను తాను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు. అనంతరం వారు స్పందించి పనులు చేపట్టినట్లు తెలిపారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.