by Suryaa Desk | Thu, Jul 04, 2024, 10:42 AM
హుస్నాబాద్ నియోజకవర్గంలో గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎల్కతుర్తి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ సభ్యుల ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు భీమ దేవరపల్లి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ సభ్యుల ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో పాల్గొననున్నారు.