![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 04:19 PM
ప్రభుత్వ పాఠశాలలో ఆడిట్ వాయిదా వేయించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు శేషాద్రి మాట్లాడుతూ పాఠశాల ఆడిట్ లో ఎంఐఎస్ సమన్వయకర్తలు, సిఆర్పిలు కీలకంగా వ్యవహరిస్తారని చెప్పారు. డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్నందున ఆడిట్ వాయిదా వేయించాలని కోరారు.