"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 05:54 PM
ధర్మపురి మండలం జైన గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు గురువారం ఘనంగా నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకొని పోచమ్మ ఆలయానికి ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రజక సంఘం అధ్యక్షులు సంగేపు గంగారాం, గౌరవ అధ్యక్షులు సంగేపు మల్లయ్య, సంఘం సభ్యులు లచ్చయ్య వెంకటి గంగారాం, బుచ్చయ్య, మల్లయ్య, శ్రీనివాస్, ప్రదీప్, అజయ్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.