"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 05:59 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన సామనపెళ్లి స్వామి అనే ఆటో డ్రైవర్ గత కొంతకాలంగా ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. మహిళల ఫ్రీ బస్ వల్ల ఆటో డ్రైవర్లకు చాలా నష్టాన్ని చేకూర్చింది. ఆటోలు నడవక ఆటో డ్రైవర్లు చాలా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ స్వామి ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు చెప్తున్నారు.