![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 03:19 PM
సంగారెడ్డి మున్సిపాలిటీలో రోడ్డు క్లీనింగ్ మిషన్, టిప్పర్ ను మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గురువారం కార్యాలయంలో ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రోడ్డు క్లీనింగ్ వాహనం ద్వారా ప్రధాన రహదారిపై చెత్తాచెదారాన్ని సులభంగా తొలగించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్, డిఈ ఇంతియాజ్, శానిటరీ ఇన్స్ పెక్టర్ విజయబాబు పాల్గొన్నారు.